Skip to main content

KNRUHS: ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్‌ సీట్లకు నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నవంబర్‌ 30న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
KNRUHS
ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్‌ సీట్లకు నోటిఫికేషన్‌

నేటి ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్‌ 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారని, మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in చూడాలని పేర్కొంది. 

చదవండి: 

KNRUHS: ‘బీ’ కేటగిరీ సీట్లకు తగ్గిన కటాఫ్‌

KNRUHS: నెల రోజులు బ్యాంకు గ్యారంటీ అడగొద్దు

Published date : 01 Dec 2022 01:42PM

Photo Stories