తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022–23 విద్యా సంవత్సరంలో 150 MBBS సీట్లతో కొత్తగా ఏర్పాటు చేయబోయే కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి జాతీయ మెడికల్ కమిషన్ (NMC) ఝలక్ ఇచ్చింది.
వైద్య కాలేజీకి ఎన్ఎంసీ ఝలక్
సరైన మౌలిక వసతులు లేని కారణంగా NMCకి చెందిన Medical Assessment & Rating Board కాలేజీకి అనుమతి నిరాకరించింది. అయితే జూన్ 23లోగా మౌలిక వసతుల్ని కల్పించి మరోసారి ఎన్ఎంసీని సంప్రదించాలని కోరింది.