Skip to main content

57 మంది బీసీ గురుకుల విద్యార్థులకు ఇన్స్పైర్ మానక్ అవార్డులు

సాక్షి, అమరావతి : సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఇన్‌స్పైర్‌ మానక్‌ అవార్డులకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి చెందిన 57 మంది బీసీ సంక్షేమ గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారు.
MJPAPBCWREIS
57 మంది బీసీ గురుకుల విద్యార్థులకు ఇన్స్పైర్ మానక్ అవార్డులు

ఈ మేరకు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఎంజేపీఏపీబీసీడబ్ల్యూర్‌ఇఐఎస్‌) కార్యదర్శి కృష్ణమోహన్‌ జనవరి 10న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డులు సాధించినందుకు ఒక్కో విద్యార్థికి రూ.10 వేల చొప్పున పారితోషికం లభిస్తుందన్నారు. 

చదవండి: 

గిరిజన విద్యార్థులు సత్తా చాటేలా ప్రత్యేక కార్యాచరణ

Education: విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించగలం

Published date : 11 Jan 2023 03:09PM

Photo Stories