Skip to main content

Intermediate: ఇంటర్‌ పరీక్ష 25కు వాయిదా

రాష్ట్రంలో మే 11న నిర్వహించాల్సిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షను మే 25కు వాయిదా వేసినట్టు ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు మే 10న ఓ ప్రకటనలో తెలిపారు.
Intermediate
ఇంటర్‌ పరీక్ష 25కు వాయిదా

ఆరోజు సమయం, పరీక్ష కేంద్రాల్లో మార్పులేమీ ఉండవన్నారు. తుపాను ప్రభావంతో ఆటంకం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మే 12 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. 

చదవండి: 

​​​​​​​ఇంటర్‌ స్టడీ మెటీరియల్ | ఇంటర్‌ మోడల్ పేపర్స్ | ఇంటర్‌ ప్రివియస్‌ పేపర్స్

Sakshi Education Mobile App
Published date : 11 May 2022 12:37PM

Photo Stories