Skip to main content

Inter 1st Year Students: పరీక్షలో సత్తా చాటిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు వీరే..

నిన్న విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో పై చేయి సాధించిన ప్రథమ సంవత్సవరం విద్యార్థులు..
Top score of AP Intermediate First Year students   Ananthapuram Inter Results

 

అనంతపురం: జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు కె.మంజునాథ్‌ 467 మార్కులు సాధించాడు. షేక్‌ అబ్దుల్‌ రకీద్‌ నజీర్‌ 465 మార్కులు సాధించాడు. శృతి 464 మార్కులు సాధించింది. అలాగే, బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను వజ్రకరూరు మండలం జె.రాంపురం గ్రామానికి చెందిన రమ్యశ్రీ 436 మార్కులతో సత్తా చాటింది. ఫాతిమా సుమయ 435 మార్కులు, మానస 435 మార్కులు, విజయనగరం మనోజ్ఞ 434, కురుబ శిరీష 434, సీకే షేక్‌ షాబాజ్‌ 434 మార్కులు సాధించారు.

AP Inter Supplementary Exam Dates 2024: ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిలైన వారికి మ‌రో అవకాశం.. సప్లిమెంటరీ ప‌రీక్ష‌లు, రీకౌంటింగ్‌, రీవాల్యూయేషన్ తేదీలు

Published date : 13 Apr 2024 10:55AM

Photo Stories