Inter Admissions Deadline Extended: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ లో చేరేందుకు గడువును పొడిగించారు. సెప్టెంబర్ 15 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకోవాలని ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి శ్రుతి ఓజా ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

#Tags