Private Schools: ప్రైవేట్‌ పూస్తకాలు అమ్మితే భారీ జరిమానా

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా పరిధి బేగంపేట పరిధిలో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాలు, స్టేషనరీ విక్రయించడం నేరం అని రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంధ్రరావు అన్నారు.

Tricolour To Be Hoisted First Time: ఆ 13 గ్రామాల్లో ఇంతవరకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేదు.. ఎందుకో తెలుసా?

నిబంధనలు అతిక్రమిస్తే స్కూల్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తామని, అవసరమైతే రూ. 20 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఏ స్కూల్లో కూడా పుస్తకాలు విక్రయించవద్దని తెలిపారు. 
 

#Tags