Job Mela: 27న జాబ్‌మేళా

Job Mela: 27న జాబ్‌మేళా

తిరుపతి : ఎస్వీయూ ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో ఈనెల 27వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్‌, బీఎస్సీ ఎమ్‌ఎల్‌టీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఐదు ఎమ్‌ఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9533889902, 7989810194ను సంప్రదించాలని కోరారు.

Also Read:   హైకోర్టుల్లో 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీలు.. వివరాలు ఇవే

#Tags