Apprenticeship Mela: ఈనెల 11న ఇంటర్‌ ఒకేషనల్‌ విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌ మేళా

శ్రీకాకుళం: ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ కోర్సులు పూర్తయిన విద్యార్థులకు ఈ నెల 11వ తేదీన అప్రెంటిస్‌ షిప్‌ మేళా జరగనుందని ఇంటర్‌ విద్య జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి శివ్వాల తవిటినాయుడు తెలిపారు.

Navodaya Admissions: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు అర్హత, చివరి తేదీ ఇదే..

పీఎంఎన్‌ఏఎం పథకంలో భాగంగా ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐ కేంద్రంగా బుధవారం ఉదయం 9.30 గంటలకు అప్రెంటిస్‌షిప్‌ ఎంపికల ప్రక్రియ జరుగుతుందన్నారు.
 

#Tags