Entrance Test: ప్రశాంతంగా ‘ప్రతిభ’ ప్రవేశపరీక్ష

ఆదిలాబాద్‌ రూరల్‌: సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభ కళాశాలల రెండో విడత ప్రవేశ ప రీక్ష ఫిబ్ర‌వ‌రి 25న‌ ప్రశాంతంగా ముగిసింది.

సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభ కళాశాల ఆది లాబాద్‌ జిల్లా సమన్వయ కర్త, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ కేంద్రాన్ని పరిశీలించారు.

చదవండి: Join Free Online Courses: ఉచితంగా రెండు వేల కోర్సులు.. ఈ వయసు గలవారు అర్హులు..

ఆయనతో పాటు స్పెషల్‌ అబ్జర్వర్‌ బోథ్‌ కళాశాల ప్రి న్సిపాల్‌ సువర్ణలత సైతం పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండో విడత ప్రవేశ పరీక్షకు 173 మంది బాలురు, 145 మంది బాలికలు హాజరైనట్లు తెలిపారు.

#Tags