Swami Smaranananda: రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్మరణానంద కన్నుమూత
రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానంద(95) కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మార్చి 26న కన్నుమూసినట్టు రామకృష్ణ మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. రామకృష్ణ మిషన్, మఠానికి ఆయన 16వ అధ్యక్షులు. 2017లో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags