Naveen Patnaik: నవీన్‌ పట్నాయక్‌ రాజీనామా.. ముగిసిన 24 ఏళ్ల ప్రస్థానం

ఒడిశాలో బిజూ జనతాదళ్‌(బీజేడీ) అధినేత నవీన్‌ పట్నాయక్‌ పరిపాలనకు తెరపడింది.

24 ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన నవీన్ పట్నాయక్ తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్‌ రఘువర్‌ దాస్‌కు సమర్పించారు.  

147 స్థానాలకు గాను కేవలం 51 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ ఏకంగా 78 సీట్లు సాధించింది. నవీన్‌ పట్నాయక్‌ 2000 సంవత్సరం మార్చి 5వ తేదీ తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి పదవిలో కొనసాగారు. తాజా ఎన్నికల్లో ఓటమి ఎదురుకావడంతో పదవి నుంచి తప్పుకున్నారు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నారు.

Odisha Election Results: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ

#Tags