Independence Day at Red Fort : ఎరక్రోటపై జాతీయ జెండాను 11వ సారి ఎగురవేసిన ప్రధాని మోదీ..

వరుసగా 11వ సారి ఎరక్రోటపై ప్రధాని జాతీయ జెండాను ఎగురవేశారు..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎరక్రోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎరక్రోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక ఈ సారి వికసిత భారత్‌ థీమ్‌తో పంద్రాగస్టు వేడుకలను కేంద్రం నిర్వహించింది. ఎర్రకోటలో జ‌రిగిన స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకలకు ఆరు వేల మంది హాజరయ్యారు.

Global South Summit: ‘గ్లోబల్‌ సౌత్‌ శిఖరాగ్ర సదస్సు’.. సోషల్‌ ఇంపాక్ట్‌ ఫండ్‌’కు 25 మిలియన్‌ డాలర్లు!

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ.. హర్ ఘర్ తిరంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని కోరారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని తెలుపుతూ భారత ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శనీయమని చెప్పారు.

#Tags