Rana Ashutosh: ఎస్‌బీఐ కొత్త ఎండీగా రాణా అశుతోశ్‌ కుమార్‌ సింగ్

ఫైనాన్షియల్ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) రాణా అశుతోశ్‌ కుమార్‌ సింగ్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త ఎండీగా ప్రతిపాదించింది.

ప్రస్తుతం సింగ్‌ ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా ఉన్నారు. 

➢ ప్రస్తుతం ఎస్‌బీఐలో ఒక చైర్మన్, నలుగురు ఎండీలు ఉన్నారు.
➢ కొత్త ఎండీ నియామకం కోసం 16 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు.
➢ రాణా అశుతోశ్‌ కుమార్‌ సింగ్‌ ఎంపికైతే, ఆయన డిప్యూటీ ఎండీ పదవి నుంచి ఎండీ స్థాయికి పదోన్నతి పొందుతారు.

RBI: ఐదు బ్యాంకులకు రూ.60.3 లక్షల జరిమానా విధించిందిన ఆర్బీఐ!!

#Tags