AP Archaeology: ఏపీ ఆర్కియాలజీకి జాతీయ స్థాయి గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీకి కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించిన కాన్క్లేవ్, వర్క్షాప్లో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
'యుగయుగీన్ భారత్ మ్యూజియం' విస్తరణ నిమిత్తం 3 రోజుల పాటు కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించిన కాన్క్లేవ్, వర్క్షాపులో ఏపీ సేకరణలు, అభ్యాసాలకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సౌత్జోన్ నుంచి ఆంధ్రప్రదేశ్ను విజేతగా నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీకి ఆర్కియాలజీ కమిషనర్ జీ.వాణీమోహన్ ప్రాతినిధ్యం వహించారు.
Sudarsan Pattnaik: గోల్డెన్ శాండ్ మాస్టర్ అవార్డు అందుకున్న ఇసుక శిల్పి ఈయనే!
#Tags