Osmania University: పీజీలో ప్రవేశానికి ఇన్ని వేల మంది రిజిస్ట్రేషన్
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి 61 వేల మంది అర్హత సాధించగా 32 వేల మంది విద్యా ర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కన్వీనర్ పాండు రంగా రెడ్డి తెలిపారు.
ఆగస్టు 27 నుంచి 30 వరకు ఇష్టం వచ్చి న యూనివర్సిటీలోని కాలేజీలకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల న్నారు. వచ్చేనెల 4న పీజీ కోర్సుల్లో సీటు సాధించిన అభ్యర్థుల తొలి జాబితాలను వెల్లడిస్తామని తెలిపారు. 50 వేల పీజీ సీట్లకు 32 వేల మంది మాత్రమే రిజిస్ట్రే షన్ చేసుకున్నట్లు పాండురంగారెడ్డి వెల్లడించారు.
#Tags