PUC Ranker: పీయూసీలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన యువతి..

ప్రీ యూనివర్సిటీ సర్టిఫికెట్‌ పరీక్షలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన యువతికి అభినందనలు తెలిపారు ఆర్య ఈడిగ సముదాయం నాయకులు..

 

తుమకూరు: ద్వితీయ పీయూసీ ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన తుమకూరు జిల్లా కుణిగల్‌ తాలూకా యడియూరు జ్ఞానవిని శుక్రవారం తుమకూరు నగరంలో ఆర్య ఈడిగ సముదాయం నాయకులు ఘనంగా సన్మానించారు. సంఘం ఉపాధ్యక్షుడు ఎంకే వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతి గణేశ్‌, సంఘం పెద్దలు పాల్గొన్నారు. వాణిజ్య విభాగంలో ఈమెకు 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించారు.

Science Olympiad: అంతర్జాతీయ సైన్స్‌ ఒలంపియాడ్‌లో బంగారు పతకాలు..

#Tags