Technology Development: ఈ ఇద్దరికీ పేటెంట్‌ మంజూరు.. కారణం..!

డేటా లింక్‌ బ్రిడ్జ్‌ టెక్నాలజీ అభివృద్ధికి పేటెంట్‌ మంజూరు చేసింది ఇండియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌..

ఏయూ క్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ ఆచార్యులు డి.లలితభాస్కరి, పరిశోధక విద్యార్థి డాక్టర్‌ ఎస్‌.కె.ఎ.మనోజ్‌లకు ఇండియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ పేటెంట్‌ మంజూరు చేసింది. వారు కొత్తగా అభివృద్ధి చేసిన డేటా లింక్‌ బ్రిడ్జ్‌ టెక్నాలజీకి పేటెంట్‌ సాధించారు.

CBSE Class 10th And 12th Results: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ద్వారా రిజల్ట్‌ ఇలా తెలుసుకోండి

ఈ విధానంలో అత్యంత భద్రతలో సమాచారాన్ని పంపే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఆచార్య లలిత భాస్కరిని ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తన కార్యాలయంలో గురువారం అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌స్టీఫెన్‌, డీపీఐఐటీ–ఐపీఆర్‌ చైర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ హనుమంతు పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.

AP Inter Supplementary Exam 2024:ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు త్వరితగతిన చెల్లించాలి

#Tags