Skip to main content

Job Mela: ఆగస్టు 24న ITIలో జాబ్‌మేళా

రాజాం సిటీ: స్థానిక ఐటీఐలో ఈ నెల 24న జాబ్‌మేళా నిర్వహించనున్నామని ప్రిన్సిపాల్‌ బి.భాస్కరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
24న ఐటీఐలో జాబ్‌మేళా
24న ఐటీఐలో జాబ్‌మేళా

ఆలివ్‌ టీవీఎస్‌ అండ్‌ మహీంద్ర కంపెనీల ఆధ్వర్యంలో జరగనున్న ఈ జాబ్‌మేళాకు మెకానిక్‌ డీజిల్‌ ట్రేడ్‌ పూర్తయిన అభ్యర్థులు అర్హులని అన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 9 గంటలకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

Also read: AP Government Partners with edX for Online Courses #sakshieducation

ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి ఆహ్వానం

స్థానిక ఐటఐ కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి మూడో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్‌ బి.భాస్కరరావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఽఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 27వరకు గడువు ఉందన్నారు. దరఖాస్తు దారులకు 28న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌తోపాటు 30న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నామని తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 8309438446, 8328584366 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Also read: Analog Astronaut Dangeti Jahnavi on CM Jagan's Support: Insights from Palakollu #sakshieducation

Published date : 23 Aug 2023 07:58PM

Photo Stories