Skip to main content

Job Mela: 350 ఉద్యోగాలకు 24న జాబ్‌ మేళా... రిలయన్స్‌ ఇన్సూరెన్స్‌ ఇంకా...

job mela, tirupathi job mela

తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయీమెంట్‌ కార్యాలయంలో నవంబర్ 24వ తేదీన జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సీఎంఆర్‌, రిలయన్స్‌ ఇన్సూరెన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ తదితర ఎమ్‌ఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు జాబ్‌ మేళాకు హాజరవుతారని తెలిపారు. సుమారు 350 ఉద్యోగాలకు ఈ జాబ్‌ మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ఎస్వీయూలోని ఎంప్లాయీమెంట్‌ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

చ‌ద‌వండి: AP Govt Jobs: 1,896 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Published date : 22 Nov 2023 02:59PM

Photo Stories