Skip to main content

విద్యార్థుల‌కు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన విద్య చాలా అవ‌స‌రం..

సాక్షి ఎడ్యుకేష‌న్: అత్తాపూర్ భాష్యం స్కూల్ ఆధ్య‌ర్యంలో న‌వంబ‌ర్ 26వ తేదీన‌ ఘ‌నంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో విద్యార్థులు ప‌లు సాంస్కృతిక ప్రదర్శనలతో అల‌రించారు. ఈ సంద‌ర్భంగా భాష్యం స్కూల్స్ సీఈఓ చైత‌న్య మాట్లాడుతూ.. విద్యార్థులు చ‌దువుతో పాటు ప‌లు రంగాల్లో నైపుణ్యాలు ఉండాల‌న్నారు. అలాగే నేటి స‌మాజం విద్యార్థుల‌కు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన విద్య చాలా అవ‌స‌రమ‌న్నారు.

Students Education

బాల్యం విశిష్ట‌త‌ను, విద్యార్థి జీవితంలో స‌క్సెస్ అవ్వ‌లంటే ఉండాల్సిన ల‌క్ష‌ణాల గురించి ప్రిన్సిపాల్ అయూబ్ బాషా విద్యార్థుల‌కు చ‌క్క‌టి సందేశాన్ని ఇచ్చారు. ఇలాంటి కార్య‌క్ర‌మాలు విద్యార్థులు మాన‌సిక‌ ఉల్లాసాన్ని ఇస్తాయ‌న్నారు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా జేఈఓ అంక‌మ్మ‌రావు పాల్గొన్నారు.

Published date : 26 Nov 2022 06:57PM

Photo Stories