Skip to main content

AP CM YS Jagan Mohan Reddy : 1.62 లక్షల మందికి సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : సిరిపురంలోని ఏయూ కన్వకేషన్‌ హాల్‌లో డిప్లొమా కోర్సును పూర్తి చేసుకున్న 5 వేల మంది విద్యార్థుల్లో కొందరికి సీఎం జగన్‌ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు.

అక్కడి విద్యార్థులను ఉద్దేశించి..  సీఎం జగన్‌ ప్రసంగిస్తారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ ఎమ‌న్నారంటే..
➤ మైక్రోసాఫ్ట్‌ ద్వారా సాఫ్ట్‌ స్కిల్స్‌ శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన సీఎం వైఎస్‌ జగన్‌
➤ సాఫ్ట్‌ స్కిల్స్‌లో కొత్త అధ్యాయానికి తెరతీశాం.
➤ సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు
➤ సాఫ్ట్‌ స్కిల్స్‌ శిక్షణ కోసం రూ.32 కోట్లు ఖర్చు చేశాం
➤ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా శిక్షణ
➤ విద్యారంగంలో ఇవాళ ఓ గర్వకారణం
➤ మైక్రోసాఫ్ట్‌ ద్వారా దేశంలోనే తొలిసారిగా సాఫ్ట్‌ స్కిల్స్‌ శిక్షణ
➤ 1.62 లక్షల మందికి సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ
➤ 40 విభాగాల కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ
➤ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు
➤ విద్యారంగంలో ఇప్పటికే అనేక కీలక మార్పులు తీసుకొచ్చాం
➤ నాడు-నేడు, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, ఇంగ్లిష్‌ మీడియా వంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామ‌న్నారు.

Published date : 26 Aug 2022 01:45PM

Photo Stories