Skip to main content

మార్చి 5 నుంచి టీఎస్‌పీఎస్సీఇంటర్వ్యూలు

సాక్షి, హైదరాబాద్: డిపార్ట్‌మెంటల్ పరీక్ష లో (లాంగ్వేజ్ టెస్టు) అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 5వ తేదీన ఇంటర్వ్యూ (మౌఖిక పరీక్ష) నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అర్హత సాధించిన వారి జాబితాను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.
Published date : 04 Mar 2020 02:49PM

Photo Stories