విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 15నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
సప్లిమెంటరీ పరీక్షలు తేదీలు ఇవే
విద్యార్థులు తమ తమ హాల్టికెట్లు స్టడీసెంటర్లలో లేదా www. telanganaopenschool.org వెబ్సైట్నుంచి పొందాలని హనుమకొండ డీఈఓ ఎండీ అబ్దుల్హై, పరీక్షల సహాయ నిర్వహణ అధికారి చలపతిరావు, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మురాల శంకర్రావు అక్టోబర్ 10న తెలిపారు. టెన్త్లో 422మంది, ఇంటర్లో 597 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు.