Skip to main content

Candidates for Inter 1st Year Exams: పరీక్షకు 17,802 మంది ఇంటర్‌ విద్యార్థులు హాజరు

బుధవారం ముగిసిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థుల పరీక్షలకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారో డీఐఈఓ వివరించారు.
Total candidates attended for Intermediate 1st year examinations

కరీంనగర్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిశాయి. సైదాపూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒకరు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతూ డిబార్‌ అయినట్లు డీఐఈవో జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 17,802 మంది విద్యార్థులకు 595 విద్యార్థులు గైర్హాజరు అయ్యారు.

Degree Admissions: ఈ కళాశాలలో ప్రవేశం పొందే విద్యార్థులకు ఉచితంగా దోస్త్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

17,207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు డీఐఈవో వివరించారు. బుధవారంతో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిశాయని పేర్కొన్నారు. దీంతో పలు హాస్టళ్లలో ఉండే విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ బస్టాండులో రద్దీ కనిపించింది.

Published date : 14 Mar 2024 04:43PM

Photo Stories