Skip to main content

NEET MDS: పీజీ దంత వైద్య కోర్సుల ప్రవేశాలకు ప్రకటన..చివరి ఇదే..

తెలంగాణ రాష్ట్రంలోని పీజీ దంత వైద్య కోర్సుల ప్రవేశాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల నమోదు కోరుతూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబర్‌ 16న ప్రకటన విడుదల చేసింది.
NEET-MDS
పీజీ దంత వైద్య కోర్సుల ప్రవేశాలకు ప్రకటన..చివరి ఇదే..

నీట్‌–ఎండీఎస్‌ 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే నమోదు చేసుకోవాలని పేర్కొంది. కనీ్వనర్‌ కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఈ సెప్టెంబర్‌ 17 నుంచి 21 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామని వెల్లడించింది. దరఖాస్తు పూర్తి చేయడంతోపాటు అభ్యర్థులు ధ్రువపత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది. సమరి్పంచిన దరఖాస్తులు, ధ్రువపత్రాలను పరిశీలించిన తర్వాత ప్రతిభావంతుల తుది జాబితాను విడుదల చేస్తామని తెలిపింది. పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.in చూడాలని పేర్కొంది.

చదవండి: 

డిమాండ్‌ పెరుగుతున్న బీడీఎస్‌.. కెరీర్‌ అవకాశాలు ఇవే..

ఈ నైపుణ్యాలు ఉంటే బీడీఎస్‌ విద్యార్థులకు విదేశాల్లోనూ కొలువులు.. !

Published date : 17 Sep 2021 04:47PM

Photo Stories