పంచాయతీ కార్యదర్శులకు’ప్రసూతి సెలవులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త.
ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల తరహాలోనే వీరికి కూడా 120 రోజుల ప్రసూతి సెలవులు ప్రకటిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఎం.రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు.
Published date : 06 Mar 2020 01:52PM