Skip to main content

ఆయుష్‌ బోధన సిబ్బంది రిటైర్మెంట్‌ వయసు పెంపు

సాక్షి, హైదరాబాద్‌: ఆయుష్‌ వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్, పీజీ/యూజీ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, సహాయక ప్రొఫెసర్లు, లెక్చరర్‌ హోదా గల బోధన సిబ్బంది పదవీ విరమ ణ వయసును రాష్ట్ర ప్రభుత్వం 65 ఏళ్లకు పెం చింది.
ఈ మేరకు శుక్రవారం అత్యవసర ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదంతో రాష్ట్ర న్యాయశాఖ తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఏజ్‌ సూపర్‌న్యుయేషన్‌ అమెండ్‌మెంట్‌) ఆర్డినెన్స్‌–2020 పేరుతో ఆర్డినెన్స్‌ను ప్రకటించింది.
Published date : 01 Aug 2020 04:14PM

Photo Stories