ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి పర్యవేక్షణలో ఓయూ నిర్వహించిన పీజీ, లాసెట్ ఫలితాలను సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్లు క న్వీనర్ జి.బి. రెడ్డి సెప్టెంబర్ 14న తెలిపారు.
సెప్టెంబర్ 15న ఉన్న తవిద్యా మండలి ఆఫీస్లో చైర్మన్ లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్ చేతుల మీదుగా మధ్యాహ్నం 3:30 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు.