Skip to main content

TSBIE: ఎంసెట్, నీట్, జేఈఈకి ఉచిత శిక్షణ

ఎంసెట్, నీట్, జేఈఈకి సన్నద్ధమవుతున్న విద్యార్థులకు టీ–శాట్‌ ద్వారా ఉచిత శిక్షణ కొనసాగుతుందని తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.
TSBIE
ఎంసెట్, నీట్, జేఈఈకి ఉచిత శిక్షణ

కోవిడ్‌ సమయంలో 2020లో ప్రారంభించిన ఈ కోచింగ్‌కు విద్యార్థుల నుంచి మంచి స్పందన ఉందని, ఇప్పటికే 12 వేల మంది రిజిస్టర్‌ చేసుకు న్నారని బోర్డ్‌ స్పష్టంచేసింది. జాతీయ పోటీ పరీక్షలపై సమగ్ర శిక్షణ ఇవ్వడమే కాకుండా, Model Tests కూడా నిర్వహిస్తున్నట్లు తెలి పింది. T–SAT ద్వారా సాయంత్రం 6.30 గం టల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సదు పాయాన్ని వినియోగించుకోవచ్చని సూచించింది. 

చదవండి:

Published date : 23 Jun 2022 05:27PM

Photo Stories