Students in JEE Mains: బీరం కళాశాలలో విద్యార్థుల జేఈఈ మార్కులు..
Sakshi Education
సత్తా చాటిన ఇంటర్ విద్యార్థులు. నిర్వహించిన జేఈఈ పరీక్షల్లో ఎంతోమందికి వారి మార్కులతో అందరితోనూ సభాష్ అనిపించుకున్నారు. అందులో బీరం కళాశాల విద్యార్థులు కూడా..
![JEE Main Results Beeram Students with college Correspondent JEE Exam Results Announcement](/sites/default/files/images/2024/02/14/beeram-college-students-1707895135.jpg)
సాక్షి ఎడ్యుకేషన్: జేఈఈ మెయిన్ ఫలితాల్లో బీరం కళాశాల విద్యార్థులు మెరిశారు. 99 శాతానికి పైగా నలుగురు విద్యార్థులు, 98శాతానికి పైగా ఆరుగురు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.
JEE Mains Results: జేఈఈ మేయిన్స్ పరీక్షలో సత్తా చాటిన విద్యార్థులు వీరే..
అందులో వి.సాత్విక 99.62, పి.లక్ష్మీగణేష్ 99.13, జి.నాగదత్తేశ్వరకుమార్ 99.32, పి.కేదార్నాథ్ 99.13, సి.విష్ణువర్థన్ 98.40, పి.లక్ష్మీభావన 98.00, పి.ప్రియదీపిక 97.01, ఎన్.అఖిల్కుమార్ 97.01, హరిధనుష్ 95.61, సుమంత్రెడ్డి 95.34 సాయితేజారెడ్డి 95.12 శాతం ఉత్తీర్ణత సాధించారు.
Published date : 14 Feb 2024 12:48PM