Skip to main content

కేంద్ర బడ్జెట్ హైలైట్స్

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ లోక్సభలో శనివారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవీ...
  • ఏపీలో ఐఐఎం ఏర్పాటు
  • ఎస్సీ సంక్షేమ పథకాలకు రూ.30 వేల కోట్లు
  • గోల్డ్లోన్ల పథకం స్థానంలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్
  • నిర్భయ ఫండ్కు వెయ్యి కోట్లు
  • వీసా ఆన్ అరైవల్ స్కీం కింద 150 దేశాలు
  • అశోక చక్ర ముద్రతో బంగారు నాణేలు
  • మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు.
  • అల్ట్రా మెగా పవర్కు లక్ష కోట్లు.
  • ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.5 వేల కోట్లు
  • 4 వేల మెగా వాట్ల సామర్థ్యం గల 5 మెగా పవర్ ప్లాంట్లు ఏర్పాటు.
  • సీనియర్ సిటిజన్ల కోసం వెల్ఫేర్ ఫండ్.
  • గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.34 వేల కోట్లు
  • వ్యవసాయ రుణాలు రూ.8.5 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం.
  • నాబార్డుకు 25 వేల కోట్లు
  • ఏడాదికి రూ.330తో ప్రమాద బీమా
  • స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం వెయ్యి కోట్లు
  • అటల్ పెన్షన్ యోజన కొనసాగుతుంది
  • యూనిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటు ఏర్పాటుకు కృషి
  • ఐటీ హబ్ ఏర్పాటుకు రూ.150 కోట్లు
  • శిషు సంరక్షణకు రూ.300 కోట్లు
  • చైల్డ్ డెవలప్మెంట్ కు రూ.1500 కోట్లు
  • మౌలిక వసతులకు రూ.70 వేల కోట్లు
  • స్టార్టప్ కంపెనీల కోసం వెయ్యి కోట్లతో మూల నిధి
  • చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.5300 కోట్లు
  • అత్యున్నత ఆదాయ వర్గాలకు గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత.
  • గ్రామీణాభివృద్ధికి రూ.25 వేల కోట్లు.
  • 80 వేల స్కూళ్ల ఆధునీకీకరణ
  • దవ్యోల్బణం 6 శాతానికి పెరగకుండా చర్యలు తీసుకుంటాం
  • గ్రామీణాభివృద్ధికి 20 వేల కోట్లు
  • భారత్ను తయారీ రంగానికి హబ్గా చేస్తాం
  • కేంద్రం పన్నుల్లో 62 శాతం నిధులను రాష్ట్రాలకు ఇస్తాం
  • జన్ధన్ యోజన ద్వారా మధ్య తరగతి పేదలకు బీమా సౌకర్యం
  • ద్రవ్యోల్బణం 6 శాతం దాటకుండా చర్యలు తీసుకుంటాం.
  • ఎంపీలందరూ గ్యాస్ సబ్సిడీలను వదులుకోవాలి.
  • సబ్సిడీలు హేతుబద్ధీకరణ చేయాల్సి ఉంది.
  • ఏడాదికి రూ.12 బీమాతో రూ.2 లక్షల ప్రీమియం.
  • నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ
  • ద్రవ్యలోటును మూడేళ్లలో 3 శాతానికి తగ్గిస్తాం.
  • ప్రతి కుటుంబంలో ఒకరైనా ఉద్యోగాలు కలిగి ఉండేలా చేస్తాం
  • ఇండియాను తయారీ రంగం ద్వారా వృద్ధిలోకి తెస్తాం
  • స్కిల్ ఇండియా.. మేక్ ఇండియాకు మరింత ప్రాధాన్యం
  • 2015-16 వ్యవసాయానికి 8.5 లక్షల రుణాలు ఇస్తాం
  • స్కాలర్ షిప్ లు, ఎల్పీజీ సబ్సిడీలు నేరుగా లబ్ధిదారులకే.
  • 11.5 కోట్ల మందికి ఎల్పీజీ సబ్సీడీ అందించాం.
  • 2015-16 మధ్య ఆర్ధిక అభివృద్ధి 8 నుంచి 8.5శాతం పెరిగే అవకాశం
  • యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
  • ద్రవ్యోల్భణం 5.1శాతానికి తగ్గింది
  • లక్ష కిలో మీటర్ల రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. మరో లక్ష కిలోమీటర్లు నిర్మిస్తాం
  • పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం ఇస్తున్నాం
  • వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం
  • 2022 నాటికి గ్రామాల్లో 4 కోట్లు, పట్టణాల్లో 2 కోట్లు ఇళ్ల నిర్మాణం
  • త్వరలో రెండంకెల వృద్ధిరేటును చేరుకుంటాం.
  • 2020 నాటికి ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం.
  • ప్రతి ఇంటకి మరుగ దొడ్డి, తాగునీరు అందిస్తాం.
  • ప్రతి ఇంటికి 24 గంటలు విద్యుత్ సౌకర్యం కల్సిస్తాం.
  • ఆర్థిక అభివృద్ధిలో ప్రజలందరు భాగస్వాములు
  • ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకం
  • భారత్ వృద్ధి చెందుతోందని ప్రపంచమంతా నమ్ముతోంది
  • 340 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారకపు నిల్వలు
  • పేదరిక నిర్మూలన, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం
  • భారత ఆర్థిక వ్యవస్థకు బడ్జెట్ దశదిశ నిర్దేశిస్తుంది.
  • ప్రజల ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది.
  • అవినీతిని అంతం చేసేందుకు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు.
  • 12.5 కోట్ల కుటుంబాలకు జనధన్ యోజన
  • 6 కోట్ల మరుగుదొడ్లను నిర్మిస్తాం.
  • భారత ఆర్ధిక వ్యవస్థకు బడ్జెట్ దశా నిర్దేశం చేస్తుంది
  • ప్రత్యక్ష నగదు బదిలీని కూడా త్వరలో ప్రవేశపెడతాం
  • జీఎస్టీ 2016 ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తుంది
  • జీడీపీ వృద్ది రేటు 7.8 శాతం ఉంది.. ఇది మరింత పెరగనుంది
  • కరెంట్ అకౌంట్ లోటు మూడుశాతం
  • రూపాయి మారకం విలువ బలపడుతోంది.
Published date : 16 Mar 2015 10:37AM

Photo Stories