నిజామాబాద్అర్బన్: నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని కౌన్సెలింగ్ కన్వీనర్ శ్రీరామ్కుమార్ సెప్టెంబర్ 3న తెలిపారు.
నేడు, రేపు సర్టిఫికెట్ల పరిశీలన
బీ ఫార్మ, బయోమెడికల్, బయో టెక్నాలజీలో ప్రవేశం పొందేవారు రెండు రోజులు స్లాట్బుక్ చేసుకున్న విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం కళాశాలల ఎంపిక ఉంటుందన్నారు. సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు సీట్లు పొందిన వారు సెల్ప్ రిపోర్టింగ్ చేయాలని పేర్కొన్నారు.