Skip to main content

Engineering: నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే..

Andhra University సమీకృత Engineering కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆఈట్‌ 2022 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు సంచాలకులు ఆచార్య డి.ఎ.నాయుడు తెలిపారు.
Engineering
సమీకృత ఇంజనీరింగ్ నోటిఫికేషన్‌ విడుదల

జూన్‌ 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. రూ.750 అపరాధ రుసుంతో జూన్‌ 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్‌ 28 నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పూర్తి వివరాలను  www.audoa.in  వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు.

చదవండి: 

Published date : 11 Jun 2022 03:02PM

Photo Stories