Skip to main content

RGUKT: ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్లు ప్రారంభం

వేంపల్లె: రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఒంగోలు ట్రిపు ల్‌ ఐటీలో ప్రవేశానికి అడ్మిషన్లు ప్రారంభించినట్లు డైరెక్టర్లు జయరామిరెడ్డి, సంధ్యారాణి తెలిపారు.
RGUKT
ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్లు ప్రారంభం

జూలై 24న ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లోని సెంట్రల్‌ లైబ్రరీలో  అడ్మిషన్ల ప్రక్రియను వారు ప్రారంభించారు. మొదటగా సత్యసాయి జిల్లాకు చెందిన ఎం.అతీఫా, బాపట్ల జిల్లాకు చెందిన జి.జశ్వంత్‌ నాగ సాయి వరుణ్, జనగామ జిల్లాకు చెందిన ఎన్‌.ఆదిత్య, సిద్దిపేట జిల్లాకు చెందిన వై.పార్వతి, కె.దినేష్‌ అడ్మిషన్‌ పత్రాలను అందుకున్నారు. మొదటి రోజు 542 మంది విద్యార్థులకు కాల్‌ లెటర్స్‌ పంపగా, 402 మంది హాజరై అడ్మిషన్లు పొందారు.

చదవండి:

Andhra Pradesh: ట్రిపుల్‌ ఐటీ.. చదువుల దివిటీ

JOSSA: ‘జోసా’ సీట్ల కేటాయింపు.. మీ సీటు ఎక్కడ వచ్చిందో తెలుసుకోండి ఇలా..

Published date : 25 Jul 2023 01:50PM

Photo Stories