Skip to main content

New Central Vigilance Commissioner: నూతన సీవీసీగా సురేశ్‌ ఎన్‌ పటేల్‌

New Central Vigilance Commissioner

విజిలెన్స్‌ కమిషనర్‌ సురేశ్‌ ఎన్‌ పటేల్‌.. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌(సీవీసీ)గా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్‌ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితర ప్రముఖులు హాజరయ్యారు. సీవీసీ పదవి గత ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. సంజయ్‌కొఠారీ పదవీ కాలం పూర్తి కావడంతో.. సురేశ్‌ఎన్‌ పటేల్‌ గత జూన్ నుంచి తాత్కాలిక సీవీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Aug 2022 07:06PM

Photo Stories