Skip to main content

Railway Board New Chair Person: రైల్వేబోర్డు ఛైర్‌పర్సన్‌గా జయవర్మ సిన్హా

రైల్వే మంత్రిత్వ శాఖలో అత్యంత కీలకమైన రైల్వేబోర్డు ఛైర్‌పర్సన్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా జయవర్మ సిన్హా నియమితులయ్యారు.
Jaya Varma Sinha
Jaya Varma Sinha

ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌కి చెందిన జయవర్మ సిన్హా ఈ ఏడాది జవనరి 25న రైల్వేబోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు.  ప్రస్తుత ఛైర్మన్‌ ఏకే లహోటీ పదవీకాలం ఆగ‌స్టు 31న పూర్తికావడంతో ఆ స్థానంలో జయవర్మ సిన్హా సెప్టెంబ‌రు 1న బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం రైల్వేబోర్డు సభ్యురాలిగా ఆపరేషన్స్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారాలు చూస్తున్నారు. 

Indian-origin Claire Coutinho Enters Rishi Cabinet: రిషి కేబినెట్‌లోకి మరో భారత సంతతి మహిళ

Published date : 01 Sep 2023 03:51PM

Photo Stories