మాల్దీవుల మాజీ అధ్యక్షుడికి 11 ఏళ్ల జైలు, జరిమానా
Sakshi Education

అవినీతి ఆరోపణలు, మనీ లాండరింగ్ కేసుల్లో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ కు 11 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ..మాల్దీవుల క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది. జైలు శిక్షతోపాటు ఐదు మిలియన్ల డాలర్ల జరిమానా కూడా విధించింది. మనీ లాండరింగ్ కేసులో ఏడేళ్ల జైలు, అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 06 Jan 2023 05:50PM