Skip to main content

PCI: ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్‌పర్సన్‌ గా జస్టిస్‌ రంజనా దేశాయ్‌

PCI: ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్‌పర్సన్‌గా ఎంపికైన మ‌హిళ‌?
Justice Ranjana Prakash Desai is new Press Council of India chief
Justice Ranjana Prakash Desai is new Press Council of India chief

ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(పీసీఐ) ఛైర్‌పర్సన్‌ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌(72) ఎంపికయ్యారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పీసీఐ సభ్యుడు ప్రకాశ్‌ దూబేలతో కూడిన కమిటీ ఈమేరకు ఆమె నియామకానికి ఆమోదం తెలిపింది. జస్టిస్‌ రంజనా దేశాయ్‌ జమ్మూ–కశ్మీర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్‌ విభజన కమిషన్‌ కు ఇటీవల నేతృత్వం వహించారు. పీసీఐ ఛైర్‌పర్సన్‌గా ఉన్న జస్టిస్‌ చంద్రమౌళి కుమార్‌ ప్రసాద్‌ గత ఏడాది నవంబరులో పదవీ విరమణ పొందారు.

GK Persons Quiz: ఈ సంవత్సరం జ్యూరీ సభ్యురాలిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనబోయే భారతీయ నటి?

Published date : 23 Jun 2022 03:09PM

Photo Stories