Skip to main content

PMJJBY: పీఎం జీవన్‌ జ్యోతి, సురక్ష బీమా... ప్రీమియం పెంపు

the annual premium for PMSBY has been incresed
the annual premium for PMSBY has been incresed

ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన(పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(పీఎంఎస్‌బీవై)ల కింద చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం జూన్‌ 1వ తేదీ నుంచి పెరగనుంది. ఈ రెండు పథకాలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకొని జీవనజ్యోతి బీమా యోజన ప్రీమియంను రూ.330 నుంచి రూ.436కు, సురక్ష యోజన ప్రీమియంను రూ.12 నుంచి రూ.20కి పెంచారు. 
 

Investments in India: ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు భారత్‌ వైపు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Published date : 07 Jun 2022 02:50PM

Photo Stories