Skip to main content

Rebrand: రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్‌గా పేరు మార్చుకున్న సంస్థ?

Ramky

సమగ్ర పర్యావరణ నిర్వహణ సర్వీసులు అందించే రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ పేరు మారింది. ’రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్‌’గా దీన్ని రీబ్రాండ్‌ చేస్తున్నట్లు సంస్థ సీఈవో, ఎండీ గౌతమ్‌ రెడ్డి తెలిపారు. వచ్చే రెండు నెలల్లో దేశీయంగా తమ తొలి ఈ–వేస్ట్‌ రిఫైనింగ్‌ ప్లాంటును హైదరాబాద్‌లో ఆవిష్కరిస్తున్నట్లు ఆయన వివరించారు. ‘ప్రస్తుతం భారత్‌ .. రీసైక్లింగ్‌ కోసం ఈ–వ్యర్థాలను యూరప్‌నకు ఎగుమతి చేస్తోంది. మేము హైదరాబాద్‌లో ఈ–వేస్ట్‌ రిఫైనింగ్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నాం. ఇది రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుంది.’ అని గౌతమ్‌ రెడ్డి పేర్కొన్నారు. భారత్, సింగపూర్, మధ్య ప్రాచ్య దేశాల్లో.. రామ్‌కీ ఎన్విరో కంపెనీ ఏటా 6–7 మిలియన్‌ టన్నుల మేర ఘన వ్యర్ధాలను ప్రాసెస్‌ చేస్తోంది.

NLMC: నేషనల్‌ ల్యాండ్‌ మానిటైజేషన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు ఉద్దేశం?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్‌గా పేరు మార్చుకున్న సంస్థ?
ఎప్పుడు : మార్చి 9
ఎవరు    : రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌ లిమిటెడ్‌

Russian invasion of Ukraine: రష్యా సావరిన్‌ రేటింగ్‌ను జంక్‌ గ్రేడ్‌కు తగ్గించిన సంస్థలు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 10 Mar 2022 04:56PM

Photo Stories