Skip to main content

MS Swaminathan Award: పీవీ సత్యనారాయణకు స్వామినాథన్‌ అవార్డు

MS Swaminathan Award
MS Swaminathan Award

ఎంఎస్‌ స్వామినాథన్‌ అవార్డు 2021–2012 ఏడాదికి రాగోలులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ పీవీ సత్యనారాయణకు అందించారు. రిటైర్డ్‌ ఐసీఏఆర్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్, నూజివీడ్‌ సీడ్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ దైవార్షిక జాతీయ అవార్డు కింద రూ.2 లక్షల నగదుతోపాటు బంగారు పతకం అందజేశారు.హైబ్రిడ్‌ వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో కృషికి గాను సత్యనారాయణను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

State Best Teacher Award: స్టేట్‌ బెస్ట్‌ టీచర్‌గా డాక్టర్‌ సుందరాచారి

Published date : 04 Sep 2023 03:03PM

Photo Stories