Skip to main content

Mahaveer Chakra కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణికి రూ.1.25 కోట్ల నగదు పురస్కారం

KCR announces Rs 5 crore for Colonel Santosh's family,
KCR announces Rs 5 crore for Colonel Santosh's family,

చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ బి.సంతోష్‌ బాబు సతీమణి బి.సంతోషికి రూ.1.25 కోట్ల నగదు పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. సంతోష్‌బాబు మరణానంతరం ప్రతిష్టాత్మకమైన ‘మహావీర్‌ చక్ర’ పురస్కారానికి ఎంపికైనందున .. నిబంధనల మేరకు ఈ నగదును మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బి.సంతోషికి ఈ నగదును అందజేయాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు.  

Published date : 30 Jun 2022 06:53PM

Photo Stories