Skip to main content

Union Budget 2024-25 Live Updates : కేంద్ర బడ్జెట్ 2024 కేటాయింపులు ఇలా.. ఈ సారి వీటికి అధిక ప్రాధాన్యత.. ఇంకా..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ .. మధ్యంతర బడ్జెట్ ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన‌ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు.
Nirmala Sitharaman presenting the Interim Budget   Budget presentation by Nirmala Sitharaman for FY 2024-25   Union Budget 2024-25 Live Updates   Finance Minister delivering budget speech in Parliament

కేంద్ర బడ్జెట్ 2024-25 కేటాయింపుల ప్ర‌త్యేక్ష స‌మాచారం కింది పాయింట్లు.. లైవ్ వీడియో చూడొచ్చు.

కేంద్ర బడ్జెట్ 2024-25 కేటాయింపుల ఇలా..
☛ గత పదేళ్లలో అందరికీ ఇళ్లు, వంట గ్యాస్, విద్యుత్ అందేలా కృషి చేశాం. 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం అందించడం ద్వారా ఆహార సమస్య లేకుండా చేశాం.
☛ 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్‌ను మలిచే దిశగా పని చేస్తున్నాం.
☛ బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి.
☛ పదేళ్లలో ఆర్థిక స్థితి ఉన్నత స్థాయికి చేరుకుంది.
☛ సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌.. అదే మా మంత్రం. 
☛ నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారు.
☛ శతాబ్ధంలోని అతిపెద్ద సంక్షోభం కోవిడ్‌ను అధిగమించాం.
కోవిడ్‌ను అధిగమించి అభివృద్ధి సాధించాం. రాబోయే కాలంలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం.
☛ చాలా మందికి సామాజిక న్యాయం అనేది ఒక రాజకీయ నినాదం మాత్రమే.
గత పదేళ్లలో 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేలా చర్యలు తీసుకున్నాం.
☛ రూ.34 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం.
☛ రైతు బీమా ద్వారా 11.8కోట్ల మందిని ఆదుకున్నాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా 1.4కోట్ల మంది యువతకు శిక్షణ. 
☛ 3000 కొత్త ఐటీఐలను ఏర్పాటు చేశాం
ప్రారిశ్రామిక విధానాల ద్వారా మహిళలను ప్రోత్సహించాం
☛ 30 కోట్ల ముద్రా యోజనా రుణాలు మహిళలకు ఇచ్చాము
☛ ఉన్నత విద్యలో మహిళల ముందుకు సాగుతున్నారు. 
☛ స్టెమ్‌ కోర్సుల్లో 43 శాతం మహిళా విద్యార్థులే.
☛ ఇవన్నీ ఉద్యోగ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరిగేలా చేసింది
☛ ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, మూడొంతుల సీట్లు లోక్‌సభలో కేటాయింపు
☛ గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం ఇళ్లను మహిళలకు ఇవ్వడం (పీఎం ఆవాస్‌ యోజనా కింద) వంటి కార్యక్రమాలన్నీ వారి గౌరవాన్ని పెంచాయి.
☛ వ్యవస్థీకృతమైన లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేశాం.

  • మా దృష్టిలో జీడీపీ అంటే గవర్నెన్స్‌, డెవలప్‌మెంట్‌, పర్ఫార్మెన్స్‌. 
  • ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. 
  • ప్రజల ఆదాయంలో పెరుగుదల ఉంది. 
  • పన్ను సంస్కరణలతో గుణాత్మకమైన పురోగతి సాధించాం. 
  • ద్రవ్యోల్భణాన్ని అరికట్టడంలో విజయం సాధించాం. 
  • పాలనలో పారదర్శకతను పెంచాం. 
  • విషన్‌ ఫర్‌ వికసిత్‌ భారత్‌...
  • సుసంపన్నమైన భారత్‌ను ఏర్పాటు చేయడం మా లక్ష్యం.
  • ప్రకృతితో మమేకమై, ఆధునిక మౌలిక సదుపాయాలతో అందరికీ వారి సామర్థ్యానికి తగ్గట్టుగా రాణించేందుకు అవకాశం కల్పించడం మా లక్ష్యం. 
  • అందరి విశ్వాసం చూరగొనడం ద్వారా రానున్న ఐదేళ్లలో అనూహ్యమైన అభివృద్ధి కనిపించనుంది.
  • ఇది 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించేందుకు సువర్ణ సంవత్సరాలుగా మిగలనున్నాయి.
  • పీఎం ఫసల్‌ కింద నాలుగు కోట్ల మంది రైతులకు బీమా అందించాం. 
  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్భణం, అధిక వడ్డీ. 
  • పీఎం ఆవాస్‌ యోజక కింద మహిళలకు 70వేల గృహాలు అందించాం.
  • యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ దేశానికి గేమ్‌ఛేంజర్‌గా మారబోతోంది. 
  •  డెమోగ్రఫీ, డెమొక్రసీ, డైవర్శిటీలకు సబ్‌ కా ప్రయాస్‌ అంటే అందరి ప్రయత్నాలను జోడించడం ద్వారా ప్రతి భారతీయుడి ఆకాంక్షలను నెరవేర్చగలం.
  •  స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ దేశంలో అవకాశాలకు కొదవలేదని,
  • ఆకాశమే హద్దని వ్యాఖ్యానించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
  •  మా ప్రభుత్వానికి సకాలంలో తగినంత ఆర్థిక వనరులు, టెక్నాలజీలు, శిక్షణ ఇవ్వడం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అందివ్వడం ప్రాధాన్యమైన అంశం.
  • పంచామృత్‌ లక్ష్యాలకు అనుగుణంగా మరింత సుస్థిరమైన అభివృద్ధిని సాధించేందుకు ప్రయత్నిస్తాం
  • ఇంధన భద్రత, అందరికీ చౌకగా ఇంధనం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
  • 2047 నాటికి వికసిత్‌ భారత్‌ను సాధిస్తాం. సామాజిక న్యాయం మా పరిపాలనా విధానంలో ఒక భాగం.
  • చాలా మందికి సామాజిక న్యాయం అనేది ఒక రాజకీయ నినాదం మాత్రమే.
  • గత పదేళ్లలో 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేలా చర్యలు తీసుకున్నాం.
  • రూ.34 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం.
  • రైతు బీమా ద్వారా 11.8కోట్ల మందిని ఆదుకున్నాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా 1.4కోట్ల మంది యువతకు శిక్షణ. 
  • దేశంలో అవినీతి, కుటుంబ పాలనను అంతం చేశాం. 
  • 3000 కొత్త ఐటీఐలను ఏర్పాటు చేశాం.
  • ప్రారిశ్రామిక విధానాల ద్వారా మహిళలను ప్రోత్సహించాం
  • 30 కోట్ల ముద్రా యోజనా రుణాలు మహిళలకు ఇచ్చాము
  • ఉన్నత విద్యలో మహిళల ముందుకు సాగుతున్నారు. 
  • స్టెమ్‌ కోర్సుల్లో 43 శాతం మహిళా విద్యార్థులే.
  • ఇవన్నీ ఉద్యోగ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరిగేలా చేసింది
  • ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, మూడొంతుల సీట్లు లోక్‌సభలో కేటాయింపు
  • గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం ఇళ్లను మహిళలకు ఇవ్వడం (పీఎం ఆవాస్‌ యోజనా కింద) వంటి కార్యక్రమాలన్నీ వారి గౌరవాన్ని పెంచాయి.
  • అందరికీ అవకాశాలు లభిస్తాయి
  • వ్యవస్థీకృతమైన లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేశాం.

☛ గ‌తంలోని కేంద్ర, రాష్ట్ర‌ బడ్జెట్ల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Published date : 01 Feb 2024 11:53AM

Photo Stories