Skip to main content

APPSC: ‘గ్రేడ్‌–3’ పోస్టుల మెయిన్‌ పరీక్ష తేదీ ఇదే..

సాక్షి, అమరావతి: ఏపీలో ఎండోమెంట్‌ ఈవో గ్రేడ్‌–3 పోస్టుల భర్తీకి మెయిన్‌ పరీక్షను ఫిబ్రవరి 17న నిర్వహించనున్నట్లు Andhra Pradesh Public Service Commission (APPSC) డిసెంబర్‌ 30న తెలిపింది.
APPSC
‘గ్రేడ్‌–3’ పోస్టుల మెయిన్‌ పరీక్ష తేదీ ఇదే..

ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష విశాఖ, కృష్ణా, చిత్తూరు, కర్నూలు జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది. ఈ పరీక్షలకు 1,278 మంది క్వాలిఫై అయ్యారని కమిషన్‌ పేర్కొంది. వివరాలకు https://psc.ap.gov.in ను సందర్శించాలని కమిషన్‌ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

Published date : 31 Dec 2022 03:54PM

Photo Stories