APPSC: ‘గ్రేడ్–3’ పోస్టుల మెయిన్ పరీక్ష తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీలో ఎండోమెంట్ ఈవో గ్రేడ్–3 పోస్టుల భర్తీకి మెయిన్ పరీక్షను ఫిబ్రవరి 17న నిర్వహించనున్నట్లు Andhra Pradesh Public Service Commission (APPSC) డిసెంబర్ 30న తెలిపింది.
‘గ్రేడ్–3’ పోస్టుల మెయిన్ పరీక్ష తేదీ ఇదే..
ఆన్లైన్లో ఈ పరీక్ష విశాఖ, కృష్ణా, చిత్తూరు, కర్నూలు జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది. ఈ పరీక్షలకు 1,278 మంది క్వాలిఫై అయ్యారని కమిషన్ పేర్కొంది. వివరాలకు https://psc.ap.gov.in ను సందర్శించాలని కమిషన్ కార్యదర్శి అరుణ్కుమార్ పేర్కొన్నారు.