Acharya Nagarjuna Agricultural University పరిధిలోని అగ్రి పాలిసెట్ ఫలితాలను జూలై 8న విడుదల చేయనున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్ ఎ.విష్ణువర్థన్రెడ్డి జూలై 6న తెలిపారు.
అగ్రి పాలిసెట్ ఫలితాలు విడుదల తేదీ ఇదే..
డాక్టర్ వైఎస్సార్ రైతు దినోత్సవం సందర్భంగా 8వ తేదీన ప్రభుత్వ అనుబంధ ప్రైవేట్ అగ్రిపాలిటెక్నిక్ కళాశాలల ఫలితాలను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఏపీలో మొత్తం 67 కేంద్రాల్లో, తెలంగాణలోని 3 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 12,843 మంది హాజరయ్యారన్నారు.