Skip to main content

ప్రకటనలు - పర్యవసానాలు

ప్రకటనలు-పర్యవసానాలు అంశం నుంచి అడిగే ప్రశ్నల్లో ఒక ప్రకటన, రెండు పర్యవసానాలు ఇస్తారు. ప్రకటనల ఆధారంగా ఇచ్చిన పర్యవసానాల్లో ఏది సరైందో గుర్తించాలి. టీఎస్‌పీఎస్సీ జనరల్ స్టడీస్ పరీక్షలతోపాటు ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లోనూ 2 నుంచి 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యాంశాలు
  • ప్రకటన ఒక సమస్య అయితే దాని పరిష్కారాలు పర్యవసానాల్లో ఉంటాయి. ఇచ్చిన సమస్యకు అనుగుణంగా అభ్యర్థి పర్యవసానాలను ఎంచుకోవాలి.
  • ప్రకటనలు వివిధ రకాలుగా ఉంటాయి.
ఉదా: సమస్యలు, నిజాలు
  • ప్రకటనలను అభ్యర్థులు నిజమని నమ్మాలి.
  • ప్రకటనలను జాగ్రత్తగా గమనిస్తే పర్యవసానం ఏది సరైందో గుర్తించడం సులువే.

మాదిరి ప్రశ్నలు
ఇచ్చిన ప్రకటనను జాగ్రత్తగా చదివి కింది పర్యవసానాల్లో ఏది సరైందో గుర్తించండి. (ఇచ్చిన ప్రకటనలు నిజమని నమ్మాలి).
Published date : 04 Jan 2016 05:52PM

Photo Stories