MBiPC Course in Inter : వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి ఎంబైపీసీ.. వివరాలివే..

సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు ఒక కీలక ప్రకటన చేసింది సర్కార్. ఇకపై వచ్చే విద్యాసంత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు ఎంబైపీసీ అమలు చేయనున్నారు. అంటే, ఎంపీసీ-బైపీసీ అని రెండు కోర్సులను కలిపి అమల్లోకి తీసుకొస్తున్నట్లు విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ మెరకు ప్రకటన చేసి విద్యార్థులకు వివరించింది. ఇక వివరాల్లోకి వెళ్తే..
Teachers Negligence : సంతకం చేసి వెళ్లిపోయే టీచర్లు.. విద్యార్థుల పరిస్థితి ఏంటి..!!
సబ్జెక్టులను కలిపి..
ఈ కోర్సును పూర్తి చేసుకున్నవారు ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ కోర్సులో ఏదైనా ఎంచుకొని ప్రవేశ పరీక్షతో విద్య పొందవచ్చు. ఇక, ఇందులో గణితం ఒకే సబ్జెక్టుగా, బోటనీ-జువాలజీ కలిసి బయోలజీగా మార్పు చేయనున్నట్లు పేర్కొన్నారు ఇంటర్ విద్యామండలి. ఇందులో, మొదటి సబ్జెక్టుగా ఇంగ్లీష్తో కలిపి 5 సబ్జెక్టులు ఉన్నాయి, 6వ సబ్జెక్టును ఆప్షనల్గా పెట్టినట్లు తెలిపారు. ఆర్ట్ గ్రూపుల్లో అయితే, 5 సబ్జెక్టులే ఉంటాయని స్పష్టం చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- AP Inter
- inter board
- key decisions for inter students
- AP government
- new course in inter
- ap junior colleges
- Maths
- mbipc course
- MBIPC
- zoology and biology for inter students
- ap inter latest
- ap inter latest news
- 5 subjects
- Inter-educational board
- AP Inter Board
- engineering or medical courses
- botany and biology subjects
- ap inter education latest news
- Education News
- Sakshi Education News