Skip to main content

సైనిక్‌ స్కూల్‌కు ఇద్దరు ఎంపిక

అనకాపల్లిటౌన్‌ : కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 20, 118 ర్యాంక్‌లు సాధించిన సీహెచ్‌ సాయికిరత్‌(గాంధీనగరం), జె.వినయ్‌కుమార్‌(కశింకోట)లను ఏప్రిల్ 11న ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి తన కార్యాలయంలో అభినందించారు.
Two students selected for Sainik School
సైనిక్‌ స్కూల్‌కు ఇద్దరు ఎంపిక

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సైనిక్‌ స్కూల్స్‌లో క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సైనిక్‌ స్కూల్‌ శిక్షణ ఉపాధ్యాయులు ఎం.ఉమామహేశ్వరరావు, డి.నూకరాజు, ఎంపీ భర్త కాండ్రేగుల విష్ణుమూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.

చదవండి:

Sakshi Media: ఆధ్యర్యంలో ఎంసెట్, నీట్‌ విద్యార్థులకు మాక్‌టెస్టులు..

High Court: ఈ ఉద్యోగులు పరీక్ష ఎలా రాస్తారు?

TSPSC: పరీక్షపత్రాల లీకేజీ.. రంగంలోకి ఈడీ..

AP EAPCET 2023: ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఇసారి ఈ అడ్మిషన్లు ఇలా..

Published date : 12 Apr 2023 05:33PM

Photo Stories