Skip to main content

Gurukul Admissions: ‘గురుకులాల’ దరఖాస్తు గడువు పొడిగింపు

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలోని ఏపీ గురుకుల పాఠశాలల్లో (గుత్తి బాలికలు, నూతిమడుగు బాలురు) 5 తరగతి, 6,7,8 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లు, గురుకుల కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశానికి, నాగార్జునసాగర్‌లోని డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు పొడిగించారు.
Extension of Gurukul application deadline

వాస్తవానికి మార్చి 31‌ నాటికి గడువు ముగిసింది. ఏప్రిల్ 5 వరకు పొడిగించినట్లు జిల్లా ఏపీఆర్‌ఎస్‌,జేసీ,డీసీ కోఆర్డినేటర్‌ జీఏ విజయలత ఓ ప్రకటనలో తెలియజేశారు. ఏప్రిల్‌ 25న రాత పరీక్ష ఉంటుందని వెల్లడించారు. https://aprs.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. గార్లదిన్నె మైనార్టీ బాలుర పాఠశాలలో నేరుగా అడ్మిషన్లు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విజయలత కోరారు.

చదవండి:

Summer Camp for Inter Students: విజ్ఞానం పెంచేందుకే సమ్మర్‌ క్యాంప్‌

TS Gurukul Jobs: మిగిలిన గురుకుల పోస్టులను ఇలా భర్తీ చేయండి: హైకోర్టు

Published date : 01 Apr 2024 12:55PM

Photo Stories